Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిని తొండంతో లేపి విసిరేసిన ఏనుగు (Video)

ఠాగూర్
బుధవారం, 8 జనవరి 2025 (15:49 IST)
కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. తిరుర్‌లో జరిగిన పుతియంగడి ఉత్సవానికి వందలాది మంది తరలివచ్చారు. అక్కడ అనేక ఏనుగులు మీద దేవతల ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. అయితే ఓ వ్యక్తి ఏనుగుల దగ్గర నుంచి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ ఏనుగుకు పట్టరాని కోపం వచ్చింది. ఆ వెంటనే వారిపైకి దూసుకొచ్చింది. 
 
పైగా, ఫోటో తీయడానికి ప్రయత్నించిన వ్యక్తిని తొండంతో ఎత్తి మరోవైపునకు పడేసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 17 మంది గాయపడినట్టు సమాచారం. ఆ వెంటనే మావటి వాళ్లు రెండు గంటల పాటు శ్రమించి ఏనుగులను శాంతింపజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments