Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై నేడు తుది నిర్ణయం!

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (08:30 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి భయపెడుతోంది. రోజురోజుకూ ఈ కేసులు పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్రాలకు కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదావేయాలంటూ ఇటీవల అలహాబాద్ హైకోర్టు సూచన చేసింది. అలాగే, కొన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా ఇదే తరహా డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై అస్పష్టత నెలకొంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేకంగా సమావేశంకానుంది. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తిపై ఆరా తీయనుంది. ఆ తర్వాత ఈ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments