Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ ఇంట్లో 10 వేల విదేశీ వాచ్‌లు... రోజుకొకటి పెట్టుకున్నా 27 యేళ్లపాటు...

పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11 వేల కోట్ల మేరకు దోచుకుని విదేశాలకు పారిపోయిన బడా ఆర్థిక మోసగాడు నీరవ్ మోడీ. ఈయన చేసిన స్కామ్ బయటపడక ముందు దర్జా జీవితాన్ని అనుభవించినట్టు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరే

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (13:38 IST)
పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11 వేల కోట్ల మేరకు దోచుకుని విదేశాలకు పారిపోయిన బడా ఆర్థిక మోసగాడు నీరవ్ మోడీ. ఈయన చేసిన స్కామ్ బయటపడక ముందు దర్జా జీవితాన్ని అనుభవించినట్టు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ), సీబీఐ అధికారుల తనిఖీల్లో బహిర్గతమవుతోంది. 
 
ముఖ్యంగా, మోడీ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేయగా, దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మొన్ననే రూ.వంద కోట్ల విలువైన విదేశీ కార్లను సీజ్ చేసిన అధికారులు.. ఇప్పుడు ఆయన ఇంట్లోని ఓ గదిలో ఉన్న వాచీలను చూసి షాక్ అయ్యారు. ఇంట్లోని రెండు గదుల్లో 10 వేల విదేశీ వాచీలను గుర్తించారు. ఒక్కో వాచీ ఖరీదు రూ.లక్షల్లో ఉంటుంది. 
 
ఈ వాచీలను రోజుకో వాచీ పెట్టుకున్నా.. అన్నీ వాచీలు పెట్టుకోవటానికి 27 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ వాచీలను 60 ప్లాస్టిక్ కంటైయినర్లలో భద్రపరిచి ఉంచారు. ఈ వాచీల మార్కెట్ విలువ వందల కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. ఇవన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని.. ఇన్ని వాచీలను ఎందుకు తెచ్చారో విచారణలో తేలాల్సి ఉంటుందని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన సారంగపాణి జాతకం చిత్రం రివ్యూ

టామ్ క్రూయిస్ మిషన్: ఇంపాజిబుల్ - భారతదేశంలో 6 రోజుల ముందుగా విడుదల

కలియుగమ్ 2064 ట్రైలర్, మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ లా వుంది : రాంగోపాల్ వర్మ

అభిమన్యు సింగ్ నటించిన సూర్యాపేట జంక్షన్ చిత్రం రివ్యూ

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments