Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింపాంజీలను అటాచ్‌ చేసిన ఈడీ

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (06:23 IST)
ఎక్కడైనా మనీ ల్యాండరింగ్ చట్టం కింద సంబంధిన ఆస్తులు, లేదా ఖాతాలను అటాచ్ చేస్తుంది ఈడీ. కానీ విచిత్రంగా చింపాంజీలను అటాచ్ చేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌ లో జరిగింది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన వన్యప్రాణి స్మగ్లర్‌ సుప్రదీప్‌ గుహ గతంలో అక్రమంగా చింపాంజీలను నిర్భంధించాడని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ కేసును ఈడీకి బదిలీచేసింది ప్రభుత్వం.. దాంతో అతను వన్యప్రాణుల అక్రమ రవాణా రాకెట్‌ను నడుపుతున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.
 
ఇందులో మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తు సాగుతోంది. కేసులో భాగంగా స్మగ్లర్‌ ఇంటి నుంచి మొత్తం ఏడు చింపాంజీలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకుని కోల్‌కతాలోని అలిపోర్‌ జంతుప్రదర్శన శాలలో ఉంచారు.

మనీ లాండరింగ్‌ చట్టంకింద జంతువులను అటాచ్‌ చేయడం చేశారు. అయితే జంతువులను అటాచ్ చేయడం దేశంలో ఇదే మొదటి సారి అని ఈడీ పేర్కొంది. ప్రస్తుతం స్మగ్లర్ సుప్రదీప్‌ గుహ ఈడీ అదుపులో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments