Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింపాంజీలను అటాచ్‌ చేసిన ఈడీ

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (06:23 IST)
ఎక్కడైనా మనీ ల్యాండరింగ్ చట్టం కింద సంబంధిన ఆస్తులు, లేదా ఖాతాలను అటాచ్ చేస్తుంది ఈడీ. కానీ విచిత్రంగా చింపాంజీలను అటాచ్ చేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌ లో జరిగింది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన వన్యప్రాణి స్మగ్లర్‌ సుప్రదీప్‌ గుహ గతంలో అక్రమంగా చింపాంజీలను నిర్భంధించాడని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ కేసును ఈడీకి బదిలీచేసింది ప్రభుత్వం.. దాంతో అతను వన్యప్రాణుల అక్రమ రవాణా రాకెట్‌ను నడుపుతున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.
 
ఇందులో మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తు సాగుతోంది. కేసులో భాగంగా స్మగ్లర్‌ ఇంటి నుంచి మొత్తం ఏడు చింపాంజీలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకుని కోల్‌కతాలోని అలిపోర్‌ జంతుప్రదర్శన శాలలో ఉంచారు.

మనీ లాండరింగ్‌ చట్టంకింద జంతువులను అటాచ్‌ చేయడం చేశారు. అయితే జంతువులను అటాచ్ చేయడం దేశంలో ఇదే మొదటి సారి అని ఈడీ పేర్కొంది. ప్రస్తుతం స్మగ్లర్ సుప్రదీప్‌ గుహ ఈడీ అదుపులో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments