Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు విచారణకు బ్రేక్ ఇచ్చిన ఈడీ - అమ్మ చెంతకు రాహుల్

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (07:41 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం బ్రేక్ ఇచ్చారు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, అందువల్ల విచారణను సోమవారానికి వాయిదా వేయాలంటూ రాహుల్ లేఖ రాశారు. కానీ, ఈడీ అధికారులు మాత్రం శుక్రవారం ఒక్క రోజు విచారకు బ్రేక్ ఇచ్చారు. పైగా, శనివారం విచారణ కొనసాగిస్తారా లేదా వాయిదా వేస్తారా అనే అంశంపై సస్పెన్స్‌గా ఉంచారు. 
 
నేషనల్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గత మూడు రోజులుగా విచారిస్తున్న విషయం తెల్సిందే. ఈ విచారణలో భాగంగా, ఇప్పటివరకు మొత్తం 28 గంటల పాటు విచారిచారు. శుక్రవారం కూడా విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. 
 
అయితే, ఈ విచాణమను సోమవారానికి వాయిదా వేయాలని రాహుల్ గాంధీ ఈడీని కోరారు. ఈ మేరకు ఈడీకి లేఖ రాశారు. తన తల్లి సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతోందని ఆమె ఆస్పత్రిలో ఉందని లేఖలో వివరించారు. దీంతో శుక్రవారం విచారమకు ఈడీ అధికారులు బ్రేక్ ఇచ్చారు. అయితే ఈడీ వర్గాల సమాచారం మేరకు రాహుల్ వినతికి ఈ నెల 20వ తేదీ సోమవారానికి వాయిదా వేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments