Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్ పరీక్షలు

Webdunia
గురువారం, 16 జూన్ 2022 (19:15 IST)
పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్ పరీక్షలు నిర్వహించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేశారు. ఇక 49 అంతకంటే  తక్కువ మార్కులు వచ్చిన వారికి రెండు సబ్జెక్టుల్లో కూడా బెటర్‌మెంట్ రాసుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే సబ్జెక్టుకు రూ.500 ఫీజుతో పరీక్ష రాసేందుకు కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది.
 
ఇక ఈ ఏడాది పది పరీక్షలు రాసిన వారికి మాత్రమే బెటర్‌మెంట్‌ రాసే అవకాశం ఉందని విద్యాశాఖ కూడా స్పష్టం చేసింది. ఇక రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు కూడా టెన్త్ ఫెయిల్ అయ్యారు. 
 
దీనిపై విద్యార్థులలో ఆందోళన అనేది నెలకొంది. దీంతో టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయ్యాక వారిని కూడా రెగ్యులర్‌గా పాస్ అయిన వారి జాబితాలో సమానంగా చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments