Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ - మేఘాలయ రాష్ట్రాల్లో భూకంపాలు ... రిక్టర్ స్కేలుపై...

Webdunia
బుధవారం, 21 జులై 2021 (10:27 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్‌ జిల్లాలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. దీని ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతగా నమోదైంది. ఈ విషయాన్ని జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం వెల్లడించింది. 
 
బుధవారం ఉదయం 5 గంటల 24 నిమిషాల సమయంలో బికనీర్‌కు పశ్చిమ వాయువ్య దిశగా 343 కిలోమీటర్ల దూరంలో 110 కిలోమీటర్ల లోతులో 29.19 -అక్షాంశం 70.05- రేఖాంశల నడుమ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపింది.
 
అలాగే, మేఘాలయలోని వెస్టు ఘరోహిల్స్‌ ప్రాంతంలోనూ ఈ ఉదయం 4.1 మేగ్నట్యూడ్‌ తీవ్రతతో భూకంపనలు సంభవించినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం పేర్కొంది. అయితే, ఈ భూకంపాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేని ప్రాథమిక వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments