Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లేహ్ సమీపంలో భూకంపం... భూకంప కేంద్రంగా ఈఎన్ఈ

లేహ్ సమీపంలో భూకంపం... భూకంప కేంద్రంగా ఈఎన్ఈ
, సోమవారం, 28 జూన్ 2021 (14:34 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లడఖ్‌లోని లేప్ సమీపంలో సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.6 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని జాతీయ భూకంప నిర్ధారణ కేంద్రం వెల్లడించింది. 
 
భూకంపం యొక్క కేంద్రం భారతదేశంలోని లడఖ్‌లోని లేహ్‌కు 86 కిలోమీటర్ల తూర్పు-ఈశాన్య (ఇఎన్‌ఈ)గా ఉందని ఏజెన్సీ తెలిపింది. ఉపరితలం నుండి 18 కిలోమీటర్ల లోతులో భారత కాలమానం ప్రకారం ఉదయం 6:10 గంటలకు భూకంపం సంభవించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అగ్ని-పి' ప్రయోగించిన డీఆర్డీవో