Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాడీఎంకే మాజీ మంత్రిపై ఏసీబీ పంజా - ఏకకాలంలో 69 చోట్ల తనిఖీలు

అన్నాడీఎంకే మాజీ మంత్రిపై ఏసీబీ పంజా - ఏకకాలంలో 69 చోట్ల తనిఖీలు
Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (10:00 IST)
తమిళనాడు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో మాజీ మంత్రిని టార్గెట్ చేసింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తంగమణి నివాసం, కార్యాలయాలు, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల గృహాలతోపాటు మొత్తం 69 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలకు దిగారు. 
 
గత పదేళ్ళకాలంలో మంత్రిగా కొనసాగిన తంగమణి తాను సంపాదించిన అవినీతి సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలో భారీగా పెట్టుబడులుగా పెట్టినట్టు వార్తలు వచ్చాయి. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 
 
బుధవారం ఉదయం నుంచి మొదలైన ఈ తనిఖీలు ఏకంగా 69 ప్రాంతాల్లో ఒకేసారి ప్రారంభమయ్యాయి. చెన్నై, కోయంబత్తూరు, కాంచీపురం, దిండిగల్, మదురైతో సహా మొత్తం 69 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. 
 
అలాగే, కర్నాటక రాష్ట్రంలోని ఐదు చోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఇప్పటికి కీలమైన పత్రాలతో పాటు.. కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంకా బతికివున్నానంటే అందుకు కారణం అదే : దర్శకుడు గౌతం మేనన్

గేమ్ ఛేంజర్ కథ మధ్యలో ఛేంజ్ చేశారా? జనవరి 10న కలిసిరాలేదా?

నాగబంధం నుంచి రుద్రగా విరాట్ కర్ణ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన రానా దగ్గుబాటి

డాకు మహారాజ్ తో సూపర్ స్టార్ తో ఛాన్స్ కొట్టేసిన శ్రద్దా శ్రీనాథ్

డాకు మహారాజ్ సీక్వెల్ తీస్తా : డైరెక్టర్ బాబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments