Webdunia - Bharat's app for daily news and videos

Install App

పటాన్‌చెరులో 60 కేజీల గంజాయి స్వాధీనం

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (09:05 IST)
హైదరాబాద్ నగరంలోని పటాన్‌చెరులో ఏకంగా 60 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణాకు ఈ నలుగురు వ్యక్తులకు సహకరించిన మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించిన విషయం తెల్సిందే. ఇలాంటివారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో గంజాయి సాగు లేగా, అక్రమ రవాణా జరుగుతున్నట్టు సమాచారం వస్తే చాలు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో కూడా ఇదే జరిగింది. స్థానిక ఇక్రిశాట్ టోల్‌గేట్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టిన అధికారులు ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయగా, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments