Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ కోజికోడ్‌లో ఎయిర్ ఇండియా విమానం స్కిడ్... ఇద్దరు మృతి, ఇంకా...

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (21:06 IST)
దుబాయ్ నుంచి ప్రయాణిస్తున్న 190 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం శుక్రవారం సాయంత్రం కేరళ కోజికోడ్‌లో దిగేటప్పుడు రన్‌వేపై స్కిడ్ అయ్యింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఇద్దరు మరణించారు.
 
ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం దిగబోతోంది. రన్‌వేను ఓవర్‌షూట్ చేసిన తరువాత, విమానం ముక్కలుగా విరిగింది. రాత్రి 7:40 గంటల ప్రాంతంలో జరుగగా ఈ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది.

 
సహాయక చర్యలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

SS Rajamouli: నా ఎక్స్పెక్ట్ కు మించి నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు : ఎస్ఎస్ రాజమౌళి

వరుసగా అలాంటి పాత్రలు రావడానికి కారణం ప్లస్ సైజులో ఉండటమే : అశ్రిత వేమగంటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments