Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్న చనిపోయింది కరోనాతో కాదు, సున్నం రాజయ్య తనయుడు వ్యాఖ్య

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (20:43 IST)
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య కరోనా బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే. పార్టీలకు అతీతంగా ఆయన మరణం పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. అయితే ఆయన కుమారుడు విడుదల చేసిన  ఆడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి ఉద్యమాలే ఊపిరిగా బతికారని అందుకే తనకు సీతారామరాజు అని పేరుపెట్టారని తెలిపారు.
 
కరోనా సోకిన తన తండ్రి పట్ల తమ గ్రామంలో వివక్ష చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత మా అక్కకు కరోనా సోకింది. దీంతో తన తండ్రిని గ్రామస్తులు అదోలా చూడటం, ఆయన వస్తున్నపుడు తలుపులు వేయడం చేశారని తెలిపారు. దీంతో ఆయన మానసికంగా కృంగిపోయారని, తర్వాత ఆయనకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలిందని దీంతో ఆయన విపరీతమైన ఒత్తిడికి గురయ్యారని తెలిపారు.
 
ఎన్నో ప్రమాదాలను, రోగాలను చూసిన తన తండ్రికి కరోనా ఒక లెక్కకాదని తెలిపారు. ప్రజల కోసం పరితపించిన తన తండ్రిని ఆ ప్రజలే దూరం చేయడం తట్టుకోలేకపోయారన్నారు. ప్రజలు పలకరించి ధైర్యం చెప్పి ఉంటే ఆయన బ్రతికి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా జనాల్లో సరైన అవగాహన కల్పించలేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments