Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా సర్కార్ సంచలన నిర్ణయం... గర్భిణీ స్త్రీలు అక్కడి రాకండి అంటూ..?

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (20:12 IST)
హర్యానా సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సివిల్ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న గర్భిణీ మహిళా ఉద్యోగులను కార్యాలయానికి హాజరుకాకుండా మినహాయించాలని, ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. వారు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 
 
కరోనా వైరస్ ప్రభావం ప్రస్తుతం మహిళలపై చాలా దారుణంగా పడుతుంది. చాలా ప్రాంతాల్లో గర్భిణి మహిళలు ప్రాణాలు ఎక్కువగా కోల్పోతున్నారు. వాళ్లకు వైద్యం చేయడం కూడా కాస్త సవాల్ గానే ఉంది అని చెప్పాలి. దీనిపై ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య శాఖ ఎన్ని నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి అని చూసినా సరే గర్భిణి స్త్రీలను కొన్ని ప్రాంతాల్లో కాపాడటం సవాల్‌గా మారింది. 
 
అందుకే హర్యానా సర్కారు గర్భిణీ మహిళలను కరోనాకు దూరంగా వుండేలా చర్యలు తీసుకోవాలని అప్రమత్తం చేస్తూ.. గర్భిణీ మహిళలు ఇంటిపట్టునే వుండటం మంచిదని చెప్తోంది. రాష్ట్ర సివిల్ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న గర్భిణీ మహిళా ఉద్యోగులను కార్యాలయానికి హాజరుకాకుండా మినహాయించాలని నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments