Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా సర్కార్ సంచలన నిర్ణయం... గర్భిణీ స్త్రీలు అక్కడి రాకండి అంటూ..?

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (20:12 IST)
హర్యానా సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సివిల్ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న గర్భిణీ మహిళా ఉద్యోగులను కార్యాలయానికి హాజరుకాకుండా మినహాయించాలని, ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. వారు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 
 
కరోనా వైరస్ ప్రభావం ప్రస్తుతం మహిళలపై చాలా దారుణంగా పడుతుంది. చాలా ప్రాంతాల్లో గర్భిణి మహిళలు ప్రాణాలు ఎక్కువగా కోల్పోతున్నారు. వాళ్లకు వైద్యం చేయడం కూడా కాస్త సవాల్ గానే ఉంది అని చెప్పాలి. దీనిపై ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య శాఖ ఎన్ని నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి అని చూసినా సరే గర్భిణి స్త్రీలను కొన్ని ప్రాంతాల్లో కాపాడటం సవాల్‌గా మారింది. 
 
అందుకే హర్యానా సర్కారు గర్భిణీ మహిళలను కరోనాకు దూరంగా వుండేలా చర్యలు తీసుకోవాలని అప్రమత్తం చేస్తూ.. గర్భిణీ మహిళలు ఇంటిపట్టునే వుండటం మంచిదని చెప్తోంది. రాష్ట్ర సివిల్ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న గర్భిణీ మహిళా ఉద్యోగులను కార్యాలయానికి హాజరుకాకుండా మినహాయించాలని నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments