Webdunia - Bharat's app for daily news and videos

Install App

విచ్చల‌విడిగా డ్రోన్ల వినియోగం ప్రమాదకరం.. నిఘా సంస్థలు

Webdunia
సోమవారం, 5 జులై 2021 (16:03 IST)
దేశ భ‌ద్ర‌త దృష్ట్యా విచ్చల‌విడిగా డ్రోన్ల వినియోగం అత్యంత ప్రమాద‌క‌రం అని నిఘా సంస్థ‌లు గుర్తించాయి. అందుకే చాలా చోట్ల డ్రోన్ల వినియోగాన్ని క‌ట్ట‌డి చేస్తున్నారు. జమ్ము కశ్మీర్‌లో వరుసగా డ్రోన్ల కదలికలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వాటిని నిషేధిస్తూ, ప‌లు రాష్ట్రాల్లో ఆంక్షు జారీ అయ్యాయి. 
 
కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో రాత్రి వేళ డ్రోన్లు సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. 
 
గ‌త మూడు రోజులుగా డ్రోన్లు తిరుగుతున్నాయనే స్థానికుల సమాచారంతో శ్రీశైలం దేవ‌స్థానం అప్రమత్తం అయింది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాటి జాడ తెలుసుకునేందుకు రాత్రిపూట నిఘా తీవ్ర‌త‌రం చేశారు. 
 
అస‌లు రాత్రి పూట గ‌గ‌న త‌లంలో సంచ‌రిస్తున్న అవి డ్రోన్ల లా లేక మ‌రేవైనానా అని  గుర్తించేందుకు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చినట్లు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. సామాన్య ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డ్రోన్ల విన‌యోగంపై నిఘా పెట్టామ‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments