Webdunia - Bharat's app for daily news and videos

Install App

విచ్చల‌విడిగా డ్రోన్ల వినియోగం ప్రమాదకరం.. నిఘా సంస్థలు

Webdunia
సోమవారం, 5 జులై 2021 (16:03 IST)
దేశ భ‌ద్ర‌త దృష్ట్యా విచ్చల‌విడిగా డ్రోన్ల వినియోగం అత్యంత ప్రమాద‌క‌రం అని నిఘా సంస్థ‌లు గుర్తించాయి. అందుకే చాలా చోట్ల డ్రోన్ల వినియోగాన్ని క‌ట్ట‌డి చేస్తున్నారు. జమ్ము కశ్మీర్‌లో వరుసగా డ్రోన్ల కదలికలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వాటిని నిషేధిస్తూ, ప‌లు రాష్ట్రాల్లో ఆంక్షు జారీ అయ్యాయి. 
 
కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో రాత్రి వేళ డ్రోన్లు సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. 
 
గ‌త మూడు రోజులుగా డ్రోన్లు తిరుగుతున్నాయనే స్థానికుల సమాచారంతో శ్రీశైలం దేవ‌స్థానం అప్రమత్తం అయింది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాటి జాడ తెలుసుకునేందుకు రాత్రిపూట నిఘా తీవ్ర‌త‌రం చేశారు. 
 
అస‌లు రాత్రి పూట గ‌గ‌న త‌లంలో సంచ‌రిస్తున్న అవి డ్రోన్ల లా లేక మ‌రేవైనానా అని  గుర్తించేందుకు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చినట్లు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. సామాన్య ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డ్రోన్ల విన‌యోగంపై నిఘా పెట్టామ‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments