Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ సర్కార్‌‌కు మరో దిమ్మ తిరిగే షాక్‌.. డోర్ టు డోర్..?

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (13:33 IST)
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్‌‌కు మరో దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చింది దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు. తాజాగా మోడీ సర్కార్‌ నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. దివ్యాంగులకు కరోనా మహమ్మారి టీకాల పంపిణీ కేసు నేపథ్యంలో సుప్రీం కోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
 
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. దివ్యాంగులకు కోవిడ్‌ టీకాల పంపిణీ పై సుప్రీం కోర్టు లో పిటీషన్‌ దాఖలు అయింది. ఈ దివ్యాంగులకు టీకాల పంపిణీ పై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది ఢిల్లీ మహిళా ఆయోగ్‌ సంస్థ. 
 
ఇంటింటికీ వెళ్లి దివ్యాంగులకు కరోనా మహమ్మారి టీకాలు వేయాలని కోరారు పిటిషనర్‌. ఇక పిటిషనర్‌ వాదనలు విన్న సుప్రీం కోర్టు.. కేంద్ర సర్కార్‌ కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించక పోతే… చర్యలు తప్పవని హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments