Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్డులో పక్షి వూపిరి పీల్చదా?

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (08:44 IST)
పక్షుల గుడ్లపై ఉండే పెంకు (shell)గాలి ప్రవేశించడానికి అడ్డంకి కాదు. దాంట్లో మన కంటికి కనబడని అతి సన్నని రంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారా వాయువులు లోపలికి, వెలుపలకు వ్యాపిస్తూనే ఉంటాయి.

గుడ్లలో ఉండే పక్షి పిల్లల పిండాలకు వూపిరితిత్తులంటూ ఏమీ ఉండవు. కానీ ఆ పిండాన్ని అంటుకొని పెరుగుతూ ఉండే ఆంత్రం (పేగు)కు అనుసంధానమై 'ఎలనాటిస్‌' (Allanotis)అనే పలుచని పొర ఉంటుంది.

ఈ పొర ద్వారానే పక్షి పిండం శ్వాసిస్తుంది. ఈ పొర టమోటా సాస్‌లాగా ఒక మడతపై మరొకటి పరుచుకొని వలలోని అల్లికలాగా సున్నితమైన రక్తనాళాలు కలిగి ఉంటుంది.

వాతావరణంలోని ఆక్సిజన్‌ ఈ రక్తనాళాల ద్వారా వెలుపల నుండి గుడ్డులోకి ప్రవేశిస్తుంది. అలాగే లోపల నుండి కార్బన్‌ డై ఆక్సైడ్‌ వెలుపలికి పోతుంది. 
 
ఈ 'ఎలనాటిస్‌', సృష్టి ఆరంభంలో ప్రాణులు సముద్రాల నుండి భూమిపైకి వచ్చి రూపాంతరం చెందడంతో ప్రముఖ పాత్ర వహించింది. చేపలు, ఉభయచరాలైన కప్పల వంటి ప్రాణుల గుడ్లలో ఇది ఉండదు.

కాని పక్షులు, పాకుడు జంతువులైన పాముల గుడ్లలో ఉంటుంది. పాలిచ్చే ప్రాణులు, ముఖ్యంగా మానవులలో ఈ ఎలనాటిస్‌ బొడ్డుతాడు (Umbilical cord) రూపంలో వృద్ధి చేందుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments