Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా తండ్రి పేరు కాదు.. మీ తండ్రుల పేరు పెట్టుకోండి.. రెబెల్స్‌కు సీఎం ఉద్ధవ్

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (18:07 IST)
తనపై తిరుగుబాటు చేసిన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. తన తండ్రి పేరును వినియోగించడానికి వీల్లేదని ఆయన హెచ్చరించారు. ఉద్ధవ్‌పై తిరుగుబాటు చేసి గౌహతిలో క్యాంపు శిబిరంలో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలంతా కలిసి శనివారం కొత్త పార్టీని స్థాపించారు. దీనికి శివసేన బాలాసాహెబ్ అని పేరు పెట్టుకున్నారు. 
 
దీనిపై ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. తన తండ్రి పేరును వాడరాదన్నారు. మీ తండ్రుల పేరుతో పార్టీని స్థాపించుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా, దమ్ముంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మీ తండ్రు పేరుతో ప్రచారం చేసుకుని గెలవాలని ఆయన సవాల్ విసురుతూ బాల్‌ ఠాక్రే పేరును వాడొద్దని హెచ్చరించారు. 
 
ఇదిలావుంటే, ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు శివసేన జాతీయ కార్యవర్గం శనివారం మరోమారు సమావేశమైంది. ఇందులో పార్టీని కాపాడుకునేందుకు ఉద్ధవ్ ఠాక్రే ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని కట్టబెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments