Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతున్న డెంగీ కేసులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2023 (15:34 IST)
వెస్ట్ బెంగాల్‌లోని సిల్ గురిలో డెంగీ కేసులు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కొండవాగుల్లో మొత్తం 19 మంది డెంగ్యూ బారిన పడ్డారు. గతేడాది ఆ సంఖ్య ఐదుగా ఉంది.
 
ప్రస్తుతం దీనిపై జిల్లా యంత్రాంగం వరకు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే డార్జిలింగ్ జిల్లాలో డెంగ్యూ వ్యాపించింది. పర్వత ప్రాంతాల్లో ఏడు నెలల్లో 19 మంది డెంగ్యూ బారిన పడ్డారు. 
 
వీరిలో 8 మంది డార్జిలింగ్ మునిసిపాలిటీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ ఏడాది ఏడు నెలల్లో జిల్లావ్యాప్తంగా 53 డెంగీ కేసులు నమోదయ్యాయి.  
 
జాగ్రత్తలు  
పాలు, పెరుగు, చేపలు, గ్రుడ్లు, కోడి మాంసం లాంటి పౌష్టికాహారం రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే బీట్ రూట్, దానిమ్మ పండ్లు ఆహారంలో భాగం చేసుకోవాలి. 
 
జ్వరం తగ్గాక పోషకాలతో కూడిన శుభ్రమైన పరిసరాల్లో తీసిన చెరకు రసం, కొబ్బరినీళ్లు, తాజా పండ్ల రసం లాంటివి ఇవ్వాలి. నిమ్మకాయను రెండు భాగాలుగా కోసి అందులోని ఒక్కో భాగంలో పది లవంగాలను అందులో గుచ్చాలి. దీంతో డెంగీ దోమలు ఆ ప్రాంతంలోకి రావు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments