Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌ ఘటన : ఎంతమంది చనిపోయారో లెక్క చూపాలి

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2023 (15:09 IST)
మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలు దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. మహిళల్ని నగ్నంగా ఊరేగించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై అత్యున్నత న్యాయస్థానం ఫైర్ అయ్యింది. మే 3నుంచి మణిపూర్‌లో అల్లర్లు జరుగుతుంటే ఎన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారన్నారు. 
 
ఇలాంటి ఘటనలు ఇప్పటికి దేశంలో చాలా జరిగాయని, మణిపూర్‌లో ఎంతమంది చనిపోయారో లెక్క చూపాలని డిమాండ్ చేశారు. ఈ కేసును ధర్మాసనం సుమోటోగా తీసుకుంది. 
 
అంతేకాకుండా బాధిత మహిళల్లో ఒకరి సోదరుడు, తండ్రి మరణించగా.. వారి మృతదేహాలు ఇప్పటికీ కుంటుంబానికి అప్పగించలేదు. ఈ కేసులో దర్యాప్తుకు మహిళా జడ్జితో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments