కన్నతల్లిని గొంతుకోసి హత్య- ఫ్రిజ్‌లో పెట్టి కాలువలో పడేశాడు..

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2023 (14:29 IST)
కన్నతల్లిని గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. ఆపై ఆమె శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టి కాలువలో పడేశాడు. బెల్జియం, లీజ్ ఏరియాలోని సెరాయింగ్‌లో జూలై 10న ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
అజ్ఞాత వ్యక్తి కాల్‌తో విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానంతో కాలువలో గాలించగా.. ఓ రిఫ్రిజిరేటర్ కనిపించింది. దాన్ని బయటకు తీసి ఓపెన్ చేయగా అందులో ఓ మహిళ శరీర భాగాలు కనిపించాయి. 
 
గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా ముందు బాధితురాలి కొడుకును అదుపులో తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి అతనిని అరెస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments