Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదో తరగతి విద్యార్థిని కిందకు తోసేసిన స్కూల్ టీచర్

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (13:25 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఓ అమానుష ఘటన జరిగింది. తన వద్దకు చదువుకునేందుకు వచ్చిన ఐదో తరగతి విద్యార్థిని స్కూల్ టీచర్ ఒకరు పాఠశాల మొదటి అంతస్తు నుంచి కిందకు తోసేసింది. దీంతో ఆ విద్యార్థి గాయపడ్డారు. ప్రస్తుతం ఈ విద్యార్థిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన సెంట్రల్ ఢిల్లీ మోడల్ బస్తీలోని ప్రాత్మిక్ విద్యాలయంలో జరిగింది. 
 
ఈ స్కూల్‌లో పని చేసే గీతా దేశ్వాల్ అనే ఉపాధ్యాయురాలు ఏదో తరగతి విద్యార్థిపై తొలుత కత్తెరతో దాడి చేసింది. ఆ తర్వాత అన్ని మొదటి అంతస్తు నుంచి కిందికి తోసేసింది. దీన్ని గమనించిన ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు సమీపంలోని హిందూరావు ఆస్పత్రికి తరలించారు. 
 
విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయురాలిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని సాక్ష్యంగా చేసుకుని అటెంప్ట్ మర్డర్ కేసును నమోదు చేసినట్టు ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. అలాగే, టీచర్‌ను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments