Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రారంభానికి ముందే కుప్పకూలిన కొత్త వంతెన.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (13:03 IST)
బీహార్ రాష్ట్రంలో ఓ నదిపై నిర్మించిన వంతెన ప్రారంభానికి ముందే కుప్పకూలిపోయింది. బెగుసరాయ్‌ జిల్లాలో బుద్ధి గండక్ నదిపై నిర్మించిన వంతెన ఆదివారం కూలిపోయింది. మొత్తం 206 మీటర్ల పొడవుగల ఈ వంతెన ఇంకా ప్రారంభానికి కూడా నోచుకోలేదు. దానికికంటే ముందుగానే ఈ వంతెన కూలిపోవడంతో ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. ఈ వంతెనను అహోక్ గండక్ ఘాట్ నుంచి ఆక్రిత టోల చోకి, బిషన్ పూర్‌ల మధ్య నిర్మించారు. 
 
గత 2016లో ప్రారంభించి 2017లో పూర్తి చేశారు. మొత్తం 13 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. కానీ, వంతెనను అనుసంధానించే రోడ్డు లేకపోవడంతో ఈ వంతెన ప్రారంభానికి నోచుకోలేదు. అదేసమయంలో ఇటీవల ఈ వంతెనకు పగుళ్లు కనిపించాయి. వీటిని పరిశీలించిన అధికారులు.. ఈ బీటలకు మరమ్మతులు చేపట్టకముందే ఈ వంతెన కూలిపోయింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments