Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రారంభానికి ముందే కుప్పకూలిన కొత్త వంతెన.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (13:03 IST)
బీహార్ రాష్ట్రంలో ఓ నదిపై నిర్మించిన వంతెన ప్రారంభానికి ముందే కుప్పకూలిపోయింది. బెగుసరాయ్‌ జిల్లాలో బుద్ధి గండక్ నదిపై నిర్మించిన వంతెన ఆదివారం కూలిపోయింది. మొత్తం 206 మీటర్ల పొడవుగల ఈ వంతెన ఇంకా ప్రారంభానికి కూడా నోచుకోలేదు. దానికికంటే ముందుగానే ఈ వంతెన కూలిపోవడంతో ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. ఈ వంతెనను అహోక్ గండక్ ఘాట్ నుంచి ఆక్రిత టోల చోకి, బిషన్ పూర్‌ల మధ్య నిర్మించారు. 
 
గత 2016లో ప్రారంభించి 2017లో పూర్తి చేశారు. మొత్తం 13 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. కానీ, వంతెనను అనుసంధానించే రోడ్డు లేకపోవడంతో ఈ వంతెన ప్రారంభానికి నోచుకోలేదు. అదేసమయంలో ఇటీవల ఈ వంతెనకు పగుళ్లు కనిపించాయి. వీటిని పరిశీలించిన అధికారులు.. ఈ బీటలకు మరమ్మతులు చేపట్టకముందే ఈ వంతెన కూలిపోయింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments