Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి పడి 16ఏళ్ల విద్యార్థి మృతి.. ఎముకలు విరిగి..?

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2023 (15:17 IST)
ఢిల్లీలోని హర్ష్ విహార్ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి పడి 16 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. ఘటన సమయంలో విద్యార్థితో పాటు అతని సహచరులు కూడా ఉన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
 
వజీరాబాద్ రోడ్డులోని మండోలి జైలు సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారి తెలిపారు. మృతుడు ఘజియాబాద్‌లోని గగన్ విహార్ నివాసి అని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని మండోలి ఎక్స్‌టెన్షన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
 
మృతుడు రెయిలింగ్‌పై వాలాడు. అయితే బ్రిడ్జి ఫుట్‌ఓవర్‌పై రెయిలింగ్‌లో కొంత భాగం విరిగిపోవడంతో అతను కిందపడిపోయాడు. ఈ ఘటనలో స్కూల్ స్టూడెంట్‌కి గాయాలు ఏర్పడ్డాయి. తోటి విద్యార్థులు ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments