Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాయు కాలుష్యంపై కేంద్ర రాష్ట్రాలకు సుప్రీం డెడ్‌లైన్

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (13:59 IST)
రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డెడ్‌లైన్ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వాలు ఎన్ని చెబుతున్నా కాలుష్యం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ చేయడం లేదన్న ఆలోచన వస్తోందని విచారణ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
 
గత కొన్ని రోజులుగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలితాన్ని ఇచ్చినట్టుగా కనిపించడం లేదన్నారు. పరిశ్రమలు, వాహనాలు ద్వారా వచ్చే కాలుష్యంపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే, కఠిన కాలుష్య నియంత్రణ ప్రణాళికలు వెల్లడించాలని కోర్టు డెడ్‌లైన్ విధించింది. 
 
అదేసమయంలో పాఠశాలలు తెరవడంతో కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కూలు పిల్లలు మాత్రం పాఠశాలలకు వెళ్లాలి... పెద్దలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారని ఇది ఏమాత్రం సరిగా లేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments