Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ప్రాంతంలోకి డీజిల్ వాహనాలు ప్రవేశిస్తే రూ.20 వేల ఫైన్

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (10:28 IST)
దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని వాయు కాలుష్యం కమ్మేసింది. ఫలితంగా గాలిలో నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. దీంతో కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కారు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా, ఢిల్లీలోకి డీజిల్ వాహనాల రాకపోకలపై నిషేధం విధించింది. అత్యవసర, నిత్యావసర వస్తువులను తరలించే వాహనాలు మినహా ఇతర వాహనాలేవీ ప్రవేశించడానికి వీల్లేదని ఆప్ సర్కారు ఆదేశాలు జారీచేసింది. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే రూ.20 వేల అపరాధం విధిస్తామని ఢిల్లీ రవాణా శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
అయితే, ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు సీఎన్జీ వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొంది. అదేవిధంగా అత్యవసర సేవల వినియోగానికి ఉపయోగించే వాహనాలపై ఆంక్షలు వర్తించవని తెలిపింది. బీఎస్ 3 పెట్రోల్, బీఎస్ 4 డీజల్ వాహనాలు మాత్రం ఢిల్లీలోకి ఎంట్రీ లేదని పేర్కొంది. ప్రజా రవాణా కోసం 1000 సీఎన్‌జీ బస్సులను అద్దెకు తీసుకోనున్నట్టు రవాణా శాఖ అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments