Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్రో స్టేషన్‌లో కుప్పకూలిన ప్రయాణికుడు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన జవాన్

Webdunia
సోమవారం, 6 నవంబరు 2023 (08:53 IST)
ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అతన్ని గమనించిన ఓ జవాను హుటాహుటిన సీపీఆర్ చేసి ఆ ప్రయాణికుడి ప్రాణాలు రక్షించారు. ఈ  ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఢిల్లీలోని నంగ్లోయ్‌ మెట్రో స్టేషన్‌లో అనిల్‌ కుమార్‌(58) అనే ప్రయాణికుడు మెట్రో స్టేషన్‌లో చెకింగ్‌ పాయింట్‌ దాటిన తర్వాత అకస్మాత్తుగా ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో అక్కడే భద్రతా విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఉత్తమ్‌కుమార్‌ సకాలంలో స్పందించి అతడికి కార్డియోపల్మనరీ రిససిటేషన్‌(సీపీఆర్‌) అందించడం ద్వారా ప్రాణాల్ని నిలబెట్టారు. 
 
ఈ ప్రక్రియ చేసిన వెంటనే ఆ ప్రయాణికుడు స్పృహలోకి రాగా.. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాత సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సీఐఎస్‌ఎఫ్‌ తన 'ఎక్స్‌' ఖాతాలో షేర్‌ చేయడంతో ఇది వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments