Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్రో స్టేషన్‌లో కుప్పకూలిన ప్రయాణికుడు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన జవాన్

Webdunia
సోమవారం, 6 నవంబరు 2023 (08:53 IST)
ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అతన్ని గమనించిన ఓ జవాను హుటాహుటిన సీపీఆర్ చేసి ఆ ప్రయాణికుడి ప్రాణాలు రక్షించారు. ఈ  ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఢిల్లీలోని నంగ్లోయ్‌ మెట్రో స్టేషన్‌లో అనిల్‌ కుమార్‌(58) అనే ప్రయాణికుడు మెట్రో స్టేషన్‌లో చెకింగ్‌ పాయింట్‌ దాటిన తర్వాత అకస్మాత్తుగా ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో అక్కడే భద్రతా విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఉత్తమ్‌కుమార్‌ సకాలంలో స్పందించి అతడికి కార్డియోపల్మనరీ రిససిటేషన్‌(సీపీఆర్‌) అందించడం ద్వారా ప్రాణాల్ని నిలబెట్టారు. 
 
ఈ ప్రక్రియ చేసిన వెంటనే ఆ ప్రయాణికుడు స్పృహలోకి రాగా.. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాత సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సీఐఎస్‌ఎఫ్‌ తన 'ఎక్స్‌' ఖాతాలో షేర్‌ చేయడంతో ఇది వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments