Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కవితకు బెయిల్ పొడిగింపు

సెల్వి
సోమవారం, 20 మే 2024 (15:30 IST)
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్‌ను రోస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు సోమవారం పొడిగించింది. కవితకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. 
 
లిక్కర్ పాలసీ కేసులో కవితను రెండు నెలల క్రితం ఈడీ అరెస్ట్ చేసింది. ఆమె రెండు నెలలుగా తీహార్  జైలులో ఉంటున్నారు.
 
ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను ప్రత్యేక సీబీఐ కోర్టు పలుమార్లు పొడిగించింది. కవిత రిమాండ్‌ను జూన్ 3 వరకు పొడిగించిన కోర్టు.. కవితను వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments