Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను చంపి.. శవం పక్కనే రాత్రంతా నిద్రపోయిన భర్త... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (09:52 IST)
తాగిన మైకంలో భార్యను చంపేశాడు. అదీకూడా అత్తారింట్లోనే. మద్యంమత్తులో భార్యతో గొడవపడి ఆమెను హత్య చేశాడు. ఆ మత్తులోనే శవం పక్కనే రాత్రంతా పడుకున్నాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజ్‌కుమార్ (32) అనే వ్యక్తి బురారీలోని సంత్ నగర్‌లో ఉంటున్నాడు. గతంలో కోట్లాలోని ముబారక్‌పూర్‌లో కుమార్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేసేవాడు. అయితే, లాక్డౌన్ తర్వాత పనిలేకపోవడంతో అత్తారింటికి వెళ్లిపోయాడు. ఆరు నెలల పాటు భార్య, కొడుకుతో అక్కడే ఉన్నాడు. 
 
భార్య చిన్న కిరాణా షాపు నపుడుతుంటే... అతను ప్లంబర్‌గా పనిచేయసాగాడు. అయితే, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు జరుగుతుండేవి. మంగళవారం రాత్రి 11గంటల సమయంలో డిన్నర్ పూర్తి అయింది. ఓ అరగంట తర్వాత ఫుల్లుగా తాగాడని కుమార్‌తో గొడవపెట్టుకుంది.
 
ఆ గొడవలోనే హశికను గొంతు నొక్కి చంపేశాడు. తర్వాత శవం పక్కనే పడుకుని నిద్రపోయాడు. తెల్లవారుజామున 4గంటల 30నిమిషాలకు లేచి చూసేసరికి భార్య కదలకుండా పడి ఉంది. అంతే బ్యాగు సర్దుకుని నాంగ్లోయ్‌లోని సోదరి ఇంటికి పారిపోయాడని పోలీసులు చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments