Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను చంపి.. శవం పక్కనే రాత్రంతా నిద్రపోయిన భర్త... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (09:52 IST)
తాగిన మైకంలో భార్యను చంపేశాడు. అదీకూడా అత్తారింట్లోనే. మద్యంమత్తులో భార్యతో గొడవపడి ఆమెను హత్య చేశాడు. ఆ మత్తులోనే శవం పక్కనే రాత్రంతా పడుకున్నాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజ్‌కుమార్ (32) అనే వ్యక్తి బురారీలోని సంత్ నగర్‌లో ఉంటున్నాడు. గతంలో కోట్లాలోని ముబారక్‌పూర్‌లో కుమార్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేసేవాడు. అయితే, లాక్డౌన్ తర్వాత పనిలేకపోవడంతో అత్తారింటికి వెళ్లిపోయాడు. ఆరు నెలల పాటు భార్య, కొడుకుతో అక్కడే ఉన్నాడు. 
 
భార్య చిన్న కిరాణా షాపు నపుడుతుంటే... అతను ప్లంబర్‌గా పనిచేయసాగాడు. అయితే, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు జరుగుతుండేవి. మంగళవారం రాత్రి 11గంటల సమయంలో డిన్నర్ పూర్తి అయింది. ఓ అరగంట తర్వాత ఫుల్లుగా తాగాడని కుమార్‌తో గొడవపెట్టుకుంది.
 
ఆ గొడవలోనే హశికను గొంతు నొక్కి చంపేశాడు. తర్వాత శవం పక్కనే పడుకుని నిద్రపోయాడు. తెల్లవారుజామున 4గంటల 30నిమిషాలకు లేచి చూసేసరికి భార్య కదలకుండా పడి ఉంది. అంతే బ్యాగు సర్దుకుని నాంగ్లోయ్‌లోని సోదరి ఇంటికి పారిపోయాడని పోలీసులు చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments