Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ వరదలకు హర్యానా సర్కారే కారణం.. ఆప్ నేత సంచలనం

Webdunia
శనివారం, 15 జులై 2023 (15:35 IST)
ఢిల్లీ వరదలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో వరదలకు కారణం హర్యానా ప్రభుత్వమేనని సంజయ్ అన్నారు. తమ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే హర్యానా బీజేపీ ప్రభుత్వం హత్నీ కుండ్ బ్యారేజ్ నుంచి యమునా నదికి నీటిని వదులుతోందని దుయ్యబట్టారు. 
 
వరదలు వస్తే హత్నీ కుండ్ నుంచి ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ వైపునకు సమతూకంలో నీటిని విడుదల చేయాల్సి వుంది. మూడు రాష్ట్రాలకు సమానంగా నీటిని విడుదల చేసేందుకు మూడు కెనాల్స్ ఉన్నాయని, కానీ, హర్యానా బీజేపీ ప్రభుత్వం మాత్రం ఢిల్లీ సర్కారును ఇరుకున పెట్టాలని కుట్ర చేసిందని సంజయ్ అన్నారు.
 
ఆ ఉద్దేశంతో మిగతా రెండు కాలువలను మూసేసి యమునా నదిలోకి నీటిని భారీగా వదులుతుందని మండిపడ్డారు. మూడు కాలువల ద్వారా నీటిని వదిలి ఉంటే ఢిల్లీలో వరదలు వచ్చి వుండేవి కావన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

తర్వాతి కథనం
Show comments