Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ వరదలకు హర్యానా సర్కారే కారణం.. ఆప్ నేత సంచలనం

Webdunia
శనివారం, 15 జులై 2023 (15:35 IST)
ఢిల్లీ వరదలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో వరదలకు కారణం హర్యానా ప్రభుత్వమేనని సంజయ్ అన్నారు. తమ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే హర్యానా బీజేపీ ప్రభుత్వం హత్నీ కుండ్ బ్యారేజ్ నుంచి యమునా నదికి నీటిని వదులుతోందని దుయ్యబట్టారు. 
 
వరదలు వస్తే హత్నీ కుండ్ నుంచి ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ వైపునకు సమతూకంలో నీటిని విడుదల చేయాల్సి వుంది. మూడు రాష్ట్రాలకు సమానంగా నీటిని విడుదల చేసేందుకు మూడు కెనాల్స్ ఉన్నాయని, కానీ, హర్యానా బీజేపీ ప్రభుత్వం మాత్రం ఢిల్లీ సర్కారును ఇరుకున పెట్టాలని కుట్ర చేసిందని సంజయ్ అన్నారు.
 
ఆ ఉద్దేశంతో మిగతా రెండు కాలువలను మూసేసి యమునా నదిలోకి నీటిని భారీగా వదులుతుందని మండిపడ్డారు. మూడు కాలువల ద్వారా నీటిని వదిలి ఉంటే ఢిల్లీలో వరదలు వచ్చి వుండేవి కావన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments