Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఏఈలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ.. కీలకాంశాలపై చర్చ

Webdunia
శనివారం, 15 జులై 2023 (15:11 IST)
Modi in UAE
భారత ప్రధాని మోదీ యూఏఈలో అడుగుపెట్టారు. రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనను ముగించుకున్న మోదీ శనివారం అబుదాబి చేరుకున్నారు. అబుదాబి విమానాశ్రయంలో ఆయనకు యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి రాజు షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు. 
 
అనంతరం జరిగిన వీరిద్దరి సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎనర్జీ, ఫుడ్ సెక్యూరిటీ, ఢిఫెన్స్ రంగాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. 
 
ఇకపోతే.. గత 9 ఏళ్లలో ప్రధాని మోదీ యూఏఈలో పర్యటించడం ఇది ఐదవసారి. కరోనా సమయంలో కూడా రెండు దేశాలు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యాయి. ఒక సంవత్సరంలోనే భారత్, యుఎఇ మధ్య వాణిజ్యంలో 19 శాతం  వృద్ధి నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments