Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో దీపావళి.. వణికిపోతున్న ఢిల్లీ ప్రజలు.. ఎందుకు?

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (17:16 IST)
దీపావళి పర్వదినం వస్తేనే.. అందరూ ఎగిరిగంతేస్తారు. కానీ దేశ రాజధాని ఢిల్లీ వాసులు మాత్రం వణికిపోతున్నారు. ఎందుకో తెలుసా? దీపావళికి తర్వాత ఓ పదిరోజుల తర్వాత.. ఆ రాష్ట్రంలో అత్యంత విషపూరిత వాయువులు మరింత వ్యాపిస్తాయని తెలుస్తోంది.
 
గత కొంతకాలంగా దేశ రాజధాని ఢిల్లీలో విష వాయువులు అధికంగా వ్యాపిస్తుండడం.. కాలుష్యం అధికంగా ఉంటుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యంపై ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా.. వాయు కాలుష్యం భూతంగా మారిపోతోంది.

దీనికి తోడు టపాకాయల్ని దీపావళికి కాల్చడంతో ఏర్పడే కాలుష్యంతో పరిస్థితి మరింత దిగజారే అవకాశం వున్నట్లు ఢిల్లీ కాలుష్య నియంత్రిణ మండలి అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
దీపావళి రోజు టపాకాయలు కాల్చడానికి కేవలం రెండు గంటలు మాత్రమే సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చినప్పటికి ... ఆ రెండు గంటలు కూడా ఎంతటి ప్రమాదానికి కారణం అవుతుందోనని ఢిల్లీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్య నియంత్రిణ మండలి పలు సూచనలు చేసింది. నిర్మాణ పనులు, విద్యుత్ రంగానికి సంబంధించిన పనులను బ్యాన్ చేయాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments