Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ప్రైవేటు హాస్పిటళ్లతో రెస్టారెంట్ల అనుసంధానం.. కారణం...?

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (09:59 IST)
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం వివిధ ప్రభుత్వ హాస్పిటళ్లలో బెడ్ల సంఖ్యను పెంచుతోంది. ఢిల్లీలోని 11 ప్రభుత్వ ఆసుపత్రులలోని 4,503 బెడ్లను 5,221 వరకూ పెంచారు. ఇదేవిధంగా 11 హాస్పిటళ్లలో ఐసీయూ, వెంటిలేటర్ల సంఖ్యను కూడా పెంచారు. ఇప్పుడు తాజాగా కరోనా బాధితుల కోసం ప్రైవేటు హాస్పిటళ్లలో రెస్టారెంట్లను అనుసంధానం చేశారు. 
 
ఈ విధమైన ఏర్పాటుతో ప్రైవేటు ఆసుపత్రులలో అదనంగా మరో 2,394 బెడ్లు సమూకూరుతాయి. అయితే ప్రైవేటు ఆసుపత్రులతో అనుసంధానమైన రెస్టారెంట్లలో చేరే బాధితులను కొన్ని నిబంధనల మేరకు చేర్చుకుంటారు. బాధితుల ఆరోగ్యం విషమించే పరిస్థితులు తలెత్తితే వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించాల్సివుంటుంది. ఇలా ఆసుపత్రులతో అనుసంధానమైన రెస్టారెంట్లలో చేరే బాధితుల నుంచి అత్యధికంగా రూ. 5 వేలు వరకూ వసూలు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments