Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ప్రైవేటు హాస్పిటళ్లతో రెస్టారెంట్ల అనుసంధానం.. కారణం...?

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (09:59 IST)
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం వివిధ ప్రభుత్వ హాస్పిటళ్లలో బెడ్ల సంఖ్యను పెంచుతోంది. ఢిల్లీలోని 11 ప్రభుత్వ ఆసుపత్రులలోని 4,503 బెడ్లను 5,221 వరకూ పెంచారు. ఇదేవిధంగా 11 హాస్పిటళ్లలో ఐసీయూ, వెంటిలేటర్ల సంఖ్యను కూడా పెంచారు. ఇప్పుడు తాజాగా కరోనా బాధితుల కోసం ప్రైవేటు హాస్పిటళ్లలో రెస్టారెంట్లను అనుసంధానం చేశారు. 
 
ఈ విధమైన ఏర్పాటుతో ప్రైవేటు ఆసుపత్రులలో అదనంగా మరో 2,394 బెడ్లు సమూకూరుతాయి. అయితే ప్రైవేటు ఆసుపత్రులతో అనుసంధానమైన రెస్టారెంట్లలో చేరే బాధితులను కొన్ని నిబంధనల మేరకు చేర్చుకుంటారు. బాధితుల ఆరోగ్యం విషమించే పరిస్థితులు తలెత్తితే వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించాల్సివుంటుంది. ఇలా ఆసుపత్రులతో అనుసంధానమైన రెస్టారెంట్లలో చేరే బాధితుల నుంచి అత్యధికంగా రూ. 5 వేలు వరకూ వసూలు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments