Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్ నాథ్ మంచు శివలింగాన్ని దర్శించి పూజలు చేసిన రాజ్‌నాథ్ సింగ్

Webdunia
శనివారం, 18 జులై 2020 (14:05 IST)
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం అమర్‌నాథ్ పవిత్ర గుహను సందర్శించి ప్రార్థనలు చేశారు. మంత్రి అక్కడి ఆలయ సముదాయంలో ఒక గంట గడిపాడు. అమర్‌నాథ్ గుహ హిందూ మతంలో పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడి పర్వత భూభాగాల్లో ఏటా వేలమంది భక్తులు తీర్థయాత్ర చేస్తారు.
 
శుక్రవారం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్‌లోని మొత్తం భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్తాన్ చేసే ఏదైనా దుశ్చర్యకు తగిన సమాధానం ఇవ్వమని సాయుధ దళాలను కోరారు. పాకిస్థాన్‌తో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంట కఠినమైన జాగరూకతతో ఉండాలని రక్షణ మంత్రి కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments