Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీని కుదిపేసిన భూకంపం.. ఊగిన ఫ్యాన్లు.. 20 సెకన్ల పాటు..?

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (12:42 IST)
దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్‌లోని పలు ప్రాంతాల్లో సుమారు 20 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 
 
నేపాల్‌లో భూకంపం తీవ్రత ఢిల్లీపై కూడా పడింది. నేపాల్‌లో శుక్రవారం రాత్రి రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.
 
అలాగే నేపాల్‌లో 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య 128కి చేరుకుందని ప్రభుత్వ అధికారులు శనివారం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments