Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ తీరాన్ని తాకిన బిపర్జోయ్ తుఫాను...

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (08:15 IST)
అరేబియా సముద్రంలో ఏర్పడిన అత్యంత తీవ్ర తుఫాను బిపర్జోయ్ తుఫాను గుజరాత్ తీరాన్ని తాకింది. పాకిస్థాన్ దేశంలోని కరాచీ, గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని మాండ్వీ మధ్య తీరాన్ని దాటుతోంది. అత్యంత తీవ్ర తుఫాను బలపడిన బిపోర్జాయ్ తుఫాు పూర్తిగా భూభాగం పైకి చేరేందుకు ఈ అర్థరాత్రి సమయం పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
తుఫాను ప్రభావంతో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలుుల వీస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి 94 వేల మందిన ఖాళీ చేయించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు. అలాగే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను పెద్ద సంఖ్యలో మొహరించి సహాయక చర్యలను వేగవంతం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments