Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగలు ర్యాలీలు... రాత్రిపూట కర్ఫ్యూనా.. వాట్ ఏ లాజిక్? వరుణ్ గాంధీ

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (08:41 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత వరుణ్ గాంధీ మరోమారు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు. కరోనా, ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, రాత్రిపూట కర్ఫ్యూలు విధించుకోవచ్చని కేంద్రం సూచించడంపై ఆయన తనదైనశైలిలో స్పందించారు. పగలు వేలాది మందితో ర్యాలీలు నిర్వహించి, అందరూ హాయిగా నిద్రపోయే రాత్రి సమయంలో కర్ఫ్యూను అమలు చేయడమా? వాట్ ఏ లాజిక్? అంటూ ప్రశ్నించారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్నికల ర్యాలీలతో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని ఆయన తన ట్విటర్ వేదికగా ఆరోపించారు. రాత్రిళ్లు కర్ఫ్యూను అమలు చేసి పగలు ర్యాలీలకు లక్షల మందిని పోగు చేయడంతో సాధారణ ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. 
 
ఈ కారణంగానే ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆరోగ్య సౌకర్యాలు పూర్తిగా స్థాయిలో అందుబాటులో లేవని, మన ప్రధాన్యత ఒమిక్రా్ కేసుల తగ్గించడానికా? లేక ఎన్నికలా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments