Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగలు ర్యాలీలు... రాత్రిపూట కర్ఫ్యూనా.. వాట్ ఏ లాజిక్? వరుణ్ గాంధీ

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (08:41 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత వరుణ్ గాంధీ మరోమారు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు. కరోనా, ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, రాత్రిపూట కర్ఫ్యూలు విధించుకోవచ్చని కేంద్రం సూచించడంపై ఆయన తనదైనశైలిలో స్పందించారు. పగలు వేలాది మందితో ర్యాలీలు నిర్వహించి, అందరూ హాయిగా నిద్రపోయే రాత్రి సమయంలో కర్ఫ్యూను అమలు చేయడమా? వాట్ ఏ లాజిక్? అంటూ ప్రశ్నించారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్నికల ర్యాలీలతో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని ఆయన తన ట్విటర్ వేదికగా ఆరోపించారు. రాత్రిళ్లు కర్ఫ్యూను అమలు చేసి పగలు ర్యాలీలకు లక్షల మందిని పోగు చేయడంతో సాధారణ ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. 
 
ఈ కారణంగానే ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆరోగ్య సౌకర్యాలు పూర్తిగా స్థాయిలో అందుబాటులో లేవని, మన ప్రధాన్యత ఒమిక్రా్ కేసుల తగ్గించడానికా? లేక ఎన్నికలా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments