Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంగవీటి రాధాకు 2+2 గన్‌మెన్లు : ఏపీ సీఎం జగన్ ఆదేశాలు

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (07:58 IST)
విజయవాడకు చెందిన రాజకీయ నేత వంగటీవి రాధాకు గన్‌మెన్ల భద్రతను ఏపీ ప్రభుత్వం కల్పించింది. ఆయనకు 2+2 గన్‌మెన్లతో కూడిన భద్రతను కల్పించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. 
 
తన హత్యకు కుట్రపన్నుతున్నారనీ, ఇందుకోసం రెక్కీ కూడా నిర్వహించారంటూ తన తండ్రి వంగవీటి మోహనరంగా వర్థంతి వేడుకల్లో వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఏపీ మంత్రి కొడాలి నానితో పాటు.. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు కూడా వేదికపైనే ఉన్నారు. 
 
ఆ తర్వాత ఈ అంశాన్ని మంత్రి కొడాలి నాని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై జగన్ వెంటనే స్పందించి రాధాకు భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ విషయాన్ని కొడాలి నాని స్వయంగా వెల్లడించారు. అలాగే, రాధా హత్యకు రెక్కీ నిర్వహించిదెవరో నిగ్గు తేల్చాలని ఇంటెలిజెన్స్ డీజీని ఆదేశించారని మంత్రి నాని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments