Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంగవీటి రాధాకు 2+2 గన్‌మెన్లు : ఏపీ సీఎం జగన్ ఆదేశాలు

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (07:58 IST)
విజయవాడకు చెందిన రాజకీయ నేత వంగటీవి రాధాకు గన్‌మెన్ల భద్రతను ఏపీ ప్రభుత్వం కల్పించింది. ఆయనకు 2+2 గన్‌మెన్లతో కూడిన భద్రతను కల్పించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. 
 
తన హత్యకు కుట్రపన్నుతున్నారనీ, ఇందుకోసం రెక్కీ కూడా నిర్వహించారంటూ తన తండ్రి వంగవీటి మోహనరంగా వర్థంతి వేడుకల్లో వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఏపీ మంత్రి కొడాలి నానితో పాటు.. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు కూడా వేదికపైనే ఉన్నారు. 
 
ఆ తర్వాత ఈ అంశాన్ని మంత్రి కొడాలి నాని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై జగన్ వెంటనే స్పందించి రాధాకు భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ విషయాన్ని కొడాలి నాని స్వయంగా వెల్లడించారు. అలాగే, రాధా హత్యకు రెక్కీ నిర్వహించిదెవరో నిగ్గు తేల్చాలని ఇంటెలిజెన్స్ డీజీని ఆదేశించారని మంత్రి నాని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments