Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిది మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్: ఇకపై అలాంటి విద్యార్థులకే ఎంట్రీ

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (12:24 IST)
కరోనా వైరస్ పోయిందని అనుకుంటున్నాం కానీ అది ఇంకా పొంచే వుంది. ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా వెంటనే పట్టుకుంటుంది. తాజాగా చెన్నైలో ఇదే జరిగింది.

 
కోవిడ్ మార్గదర్శకాలను గాలికి వదిలేస్తుండటంతో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవలి చెన్నైలోని అన్నా యూనివర్శిటిలో తొమ్మిది మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో వర్శిటీ అధికారులు ఆందోళన చెందారు.


మరోవైపు విద్యాశాఖా మంత్రి వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఇకపై కరోనా రెండు డోసులు టీకాలు వేసుకున్న వారిని మాత్రమే కళాశాలలోకి అనుమతించాలని ఆదేశించారు. ఇప్పటివరకూ కేవలం 46 శాతం మంది విద్యార్థులు మాత్రమే మొదటి డోస్ టీకా వేసుకున్నట్లు మంత్రి తెలిపారు.

 
విద్యార్థులు కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా విద్యాలయాలు చూడాలని సూచించారు. విద్యా సంస్థల్లో విద్యార్థులందరూ ఒకచోట గుమిగూడి పార్టీలు వగైరా చేసుకునే అవకాశం ఇవ్వవద్దని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments