Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిది మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్: ఇకపై అలాంటి విద్యార్థులకే ఎంట్రీ

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (12:24 IST)
కరోనా వైరస్ పోయిందని అనుకుంటున్నాం కానీ అది ఇంకా పొంచే వుంది. ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా వెంటనే పట్టుకుంటుంది. తాజాగా చెన్నైలో ఇదే జరిగింది.

 
కోవిడ్ మార్గదర్శకాలను గాలికి వదిలేస్తుండటంతో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవలి చెన్నైలోని అన్నా యూనివర్శిటిలో తొమ్మిది మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో వర్శిటీ అధికారులు ఆందోళన చెందారు.


మరోవైపు విద్యాశాఖా మంత్రి వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఇకపై కరోనా రెండు డోసులు టీకాలు వేసుకున్న వారిని మాత్రమే కళాశాలలోకి అనుమతించాలని ఆదేశించారు. ఇప్పటివరకూ కేవలం 46 శాతం మంది విద్యార్థులు మాత్రమే మొదటి డోస్ టీకా వేసుకున్నట్లు మంత్రి తెలిపారు.

 
విద్యార్థులు కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా విద్యాలయాలు చూడాలని సూచించారు. విద్యా సంస్థల్లో విద్యార్థులందరూ ఒకచోట గుమిగూడి పార్టీలు వగైరా చేసుకునే అవకాశం ఇవ్వవద్దని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments