Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావిని తవ్వేసిన భార్యాభర్తలు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (11:58 IST)
కరోనా వైరస్ ప్రజలకు సోకకుండా, మరింతగా వ్యాపించకుండా ఉండేందుకు వీలుగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే, కొందరు వివిధ రకాల పనులు చేసుకుంటూ ఈ లాక్‌డౌన్ సమయాన్ని గడిపేస్తున్నారు. అలాంటి వారిలో ఓ భార్యాభర్తలు ఈ లాక్‌డౌన్ కాలంలో ఏకంగా బావినే తవ్వేశారు. ఇది మహారాష్ట్రలో జరిగింది. ఇటీవల కేరళకు చెందిన ఓ కుటుంబంలోని 14 మంది ఏకంగా 24 అడుగుల లోతుగల బావిని తమ ఇంటి పెరట్లో తవ్విన విషయం తెల్సిందే. ఇపుడు కేవలం భార్యాభర్త మాత్రమే ఈ బావిని తవ్వి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికిగురిచేశారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మ‌హారాష్ట్ర‌లోని కార్ఖేడ గ్రామానికి చెందిన గ‌జాన‌న్ అనే దంపతులు ఉన్నారు. వీరికి ఓ బిడ్డ కూడా ఉంది. అయితే, వీరు మాత్రం లాక్‌డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించారు.
 
అంతే.. లాక్‌డౌన్ వ‌ల్ల దొరికిన ఖాళీ స‌మ‌యాన్ని ఇంటి ఆవ‌ర‌ణ‌లో చేద‌బావి త‌వ్వ‌డానికి ఉప‌యోగించుకుని తాగునీటి క‌ష్టాలు తీర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అనుకున్న‌దే త‌డ‌వుగా భూమి పూజచేసి బావి త‌వ్వ‌డం మొద‌లుపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments