Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వయంకృషితో అత్యున్నతస్థాయికి ఎదిగిన ప్రణబ్ : ఉపరాష్ట్రపతి

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (19:09 IST)
స్వయంకృషితో అత్యున్నత స్థాయికి ఎదిగిన మహానేత ప్రణబ్ ముఖర్జీ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ప్రణబ్ మృతిపట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 
 
ప్రణబ్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ప్రణబ్ ముఖర్జీ సామాన్య స్థాయి నుంచి దేశ అత్యున్నత స్థాయికి స్వయంకృషితో ఎదిగారని కొనియాడారు. అలాగే, గతయేడాది ఆగస్టు 8వ తేదీన భారతరత్న పురస్కారం అందుకున్నారని గుర్తుచేశారు. 
 
ప్రణబ్ ముఖర్జీ తన జీవితాన్ని సామాన్య స్థాయి నుంచి ప్రారంభించి, స్వయంకృషి, క్రమశిక్షణ, అంకిత భావాలతో  దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించే స్థాయికి ఎదిగారని కొనియాడారు. ఆయన ఇక లేరనే వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మన దేశం ఓ గొప్ప పెద్ద మనిషిని కోల్పోయిందని సంతాపం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments