Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానాశ్రయాల్లో గట్టి నిఘా : ఢిల్లీలో నలుగురు విదేశీయులకు పాజిటివ్

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (15:21 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ భయం పుట్టిస్తుంది. దీంతో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై గట్టి నిఘా సారించారు. ఎట్ - రిస్క్ జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఢిల్లీకి వచ్చిన నలుగురికి విదేశీయులకు కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
వీరిని లోక్‌ నారాయణ్ జయప్రకాశ్ ఆస్పత్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు. వారి నమూనాలను జీనీమ్ సీక్వెన్సింగ్‌ కోసం పంపించారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడు ఎయిర్‌పోర్టులో తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 
 
దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ఒమిక్రాన్ ముప్పుపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇందులో విమానాశ్రయాల్లో తీసుకోవాల్సిన పరీక్షలు, కరోనా పరీక్షలు, నిఘా కోసం తీసుకుంటున్న చర్యలు సమీక్షిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments