Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానాశ్రయాల్లో గట్టి నిఘా : ఢిల్లీలో నలుగురు విదేశీయులకు పాజిటివ్

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (15:21 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ భయం పుట్టిస్తుంది. దీంతో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై గట్టి నిఘా సారించారు. ఎట్ - రిస్క్ జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఢిల్లీకి వచ్చిన నలుగురికి విదేశీయులకు కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
వీరిని లోక్‌ నారాయణ్ జయప్రకాశ్ ఆస్పత్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు. వారి నమూనాలను జీనీమ్ సీక్వెన్సింగ్‌ కోసం పంపించారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడు ఎయిర్‌పోర్టులో తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 
 
దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ఒమిక్రాన్ ముప్పుపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇందులో విమానాశ్రయాల్లో తీసుకోవాల్సిన పరీక్షలు, కరోనా పరీక్షలు, నిఘా కోసం తీసుకుంటున్న చర్యలు సమీక్షిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments