Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా లక్షణాలు.. మనస్తాపంతో ఏడవ అంతస్థు నుంచి దూకేశాడు

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (13:42 IST)
Corona Suicide
దేశ వ్యాప్తంగా 150 మందికి పైగా కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఓ యువకుడు తనకు కరోనా వైరస్ లక్షణాలుండటం గమనించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిడ్నీ నుంచి ఢిల్లీకి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తి తనకు కరోనా లక్షణాలుండటాన్ని కనుగొన్నాడు. వెంటనే అతనికి ఢిల్లీలోని ఆస్పత్రి చికిత్స ఇవ్వడం కూడా జరిగింది. 
 
కరోనా వైరస్ లక్షణాలుంటే వైద్యుల పర్యవేక్షణలో వుండాలని.. పాజిటివ్ అని తేలితే.. ఆపై 14 రోజులు ఆస్పత్రిలో చికిత్స అందించడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి బుధవారం రాత్రి ఏడో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆస్పత్రి వైద్యులు, నర్సులు షాకయ్యారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments