Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా లక్షణాలు.. మనస్తాపంతో ఏడవ అంతస్థు నుంచి దూకేశాడు

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (13:42 IST)
Corona Suicide
దేశ వ్యాప్తంగా 150 మందికి పైగా కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఓ యువకుడు తనకు కరోనా వైరస్ లక్షణాలుండటం గమనించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిడ్నీ నుంచి ఢిల్లీకి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తి తనకు కరోనా లక్షణాలుండటాన్ని కనుగొన్నాడు. వెంటనే అతనికి ఢిల్లీలోని ఆస్పత్రి చికిత్స ఇవ్వడం కూడా జరిగింది. 
 
కరోనా వైరస్ లక్షణాలుంటే వైద్యుల పర్యవేక్షణలో వుండాలని.. పాజిటివ్ అని తేలితే.. ఆపై 14 రోజులు ఆస్పత్రిలో చికిత్స అందించడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి బుధవారం రాత్రి ఏడో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆస్పత్రి వైద్యులు, నర్సులు షాకయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments