Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుండి చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (13:08 IST)
కరోనా వైరస్ నివారణలో భాగంగా రేపటి నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయం మూసివేయనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పంతులు తెలిపారు. కోవిడ్ 19 వైరస్(కరోనా వైరస్) కారణంగా మార్చి 19 నుండి 25వ తేదివరకు ఆలయాన్ని మూసివేస్తున్నామని అన్నారు. 
 
అయితే ఈ వారం రోజులు.. స్వామి వారి ఆరాధన రోజు జరుగుతుంది కానీ భక్తులకు మాత్రం అనుమతి లేదని ఆయన అన్నారు. దేవాలయ అర్చకులు పవన్ ఈ విషయంపై మాట్లాడుతూ ప్రధాన అర్చకుల ఆదేశాల మేరకు రేపటి నుండి ఆలయం మూసి ఉంటుందని చెప్పారు. 
 
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, హాస్టళ్లు మూసి వేయడం జరిగిందని,  వైరస్ ప్రభావం ఉన్నందున దేవాలయాన్ని కూడా మూసివేస్తున్నామని అన్నారు.
 
ఈ నిర్ణయంపై దేవాలయానికి వచ్చే భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. గుడికి చాలా మంది భక్తులు  వస్తారని అందువలన వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని చెప్పారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments