Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్‌కు రూ. 35 వేల కోట్లు

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:19 IST)
2020-21 వార్షిక బడ్జెట్‌ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. కరోనా వ్యాక్సిన్‌ కోసం రూ. 35 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, భారత్‌తో పాటు మరో 100 దేశాలకు వ్యాక్సిన్‌ అందిస్తామని చెప్పారు.

దేశంలో మరో నాలుగు ప్రాంతీయ వైరల్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆరోగ్య రంగంలో రూ. 64,180 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని, దీనికి పిఎం ఆత్మనిర్భర్‌ భారత్‌ ఆరోగ్య పథకం వర్తింపజేస్తామని, కొత్తగా 9 బిఎస్‌ఎల్‌- స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర కేంద్రాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments