Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్.. టోల్ ఫీజు రద్దు

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (07:43 IST)
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ గేట్ల దగ్గర ఫీజు వసూలు చేయొద్దని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఏప్రిల్ 14 వరకూ ఫీజు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో సిటీల్లోని ప్రజలు సొంతూళ్లకు బయలుదేరడంతో టోల్ ప్లాజాల దగ్గర భారీగా జామ్ అవుతోంది. దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం టోల్ గేటు ఫీజు రద్దు చేసింది.

కాగా దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఏప్రిల్ 14న వరకూ లాక్ డౌట్ ప్రకటించినా... కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఒకరి నుంచి మరొకరి సోకే ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం పోరాటం చేస్తోంది.

ఈ వైరస్‌కు విరుగుడు కనుగోనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌట్‌ను కొనసాగిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో మినహా మిగిలిన సమయాల్లో ఎవరూ బయటకు రావొద్దని సూచించింది. ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments