Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్.. టోల్ ఫీజు రద్దు

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (07:43 IST)
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ గేట్ల దగ్గర ఫీజు వసూలు చేయొద్దని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఏప్రిల్ 14 వరకూ ఫీజు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో సిటీల్లోని ప్రజలు సొంతూళ్లకు బయలుదేరడంతో టోల్ ప్లాజాల దగ్గర భారీగా జామ్ అవుతోంది. దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం టోల్ గేటు ఫీజు రద్దు చేసింది.

కాగా దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఏప్రిల్ 14న వరకూ లాక్ డౌట్ ప్రకటించినా... కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఒకరి నుంచి మరొకరి సోకే ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం పోరాటం చేస్తోంది.

ఈ వైరస్‌కు విరుగుడు కనుగోనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌట్‌ను కొనసాగిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో మినహా మిగిలిన సమయాల్లో ఎవరూ బయటకు రావొద్దని సూచించింది. ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments