Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరు, మంగళూరు ఎయిర్‌పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి

Webdunia
సోమవారం, 2 మే 2022 (18:12 IST)
కరోనా ఫోర్త్ వేవ్‌లో భాగంగా కర్ణాటకలో కోవిడ్ నియంత్రణకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీపీసీఆర్ ద్వారా పరీక్షలు నిర్వహించనుంది. పాజిటివ్ వచ్చిన వారికి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.
 
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. 
 
ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ (జపాన్, థాయ్ లాండ్ నుంచి వచ్చే ప్రయాణీకులు) కాల్ సెంటర్ ద్వారా 14 రోజుల పాటు ఐసోలేషన్ తప్పదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments