Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరు, మంగళూరు ఎయిర్‌పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి

Webdunia
సోమవారం, 2 మే 2022 (18:12 IST)
కరోనా ఫోర్త్ వేవ్‌లో భాగంగా కర్ణాటకలో కోవిడ్ నియంత్రణకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీపీసీఆర్ ద్వారా పరీక్షలు నిర్వహించనుంది. పాజిటివ్ వచ్చిన వారికి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.
 
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. 
 
ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ (జపాన్, థాయ్ లాండ్ నుంచి వచ్చే ప్రయాణీకులు) కాల్ సెంటర్ ద్వారా 14 రోజుల పాటు ఐసోలేషన్ తప్పదు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments