Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదల పట్ల మరీ ఇంత క్రూరమా..? ఇంతేనా సీఎం యోగి పాలన అంటే? (Video)

ఠాగూర్
సోమవారం, 30 డిశెంబరు 2024 (09:31 IST)
రైల్వే స్టేషన్ ఫ్లాటారామలపై సేద తీరుతున్న పేదల పట్ల ఆ రైల్వే స్టేషన్ అధికారులు అత్యంత కర్కశంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పేదల పట్ల ఇంత కర్కశంగా ప్రవర్తిస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్‌లోని చార్‌బాఘ్ రైల్వే స్టేషన్‌లో గుండెల్ని పిండేసే దారుణ ఘటన ఒకటి చోటుచేసుకుంది. ప్లాట్‌ఫామ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ప్రయాణికులపై రైల్వే అధికారులు చల్లనీళ్లు చల్లిన చల్లారు. మహిళలు ఇబ్బంది పడుతున్నా, పిల్లలు బోరున విలపిస్తున్నా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
ఎముకలు కొరికే చలిలోనూ నీళ్లు చల్లి వారిని స్టేషన్ సిబ్బంది నిద్రలేపింది. ఈ దుశ్చర్య పట్ల నెటిజన్ల నుంచి సర్వత్రా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మనుషులు మరీ ఇంత కర్కశంగా ఎలా తయారయ్యారంటూ కామెంట్స్ చేస్తున్నారు. సుభిక్ష పాలన అందుస్తున్నమని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ పాలకులు పేదల పట్ల ఇంత కర్కశంగా ప్రవర్తిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియో మీరు కూడా చూడండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments