Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తగ్గుతున్న వంట నూనెల ధరలు

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (10:23 IST)
కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా దేశంలో వంట నూనెల ధరలు కిందికి దిగివస్తున్నాయి. దిగుగమతి చేసుకునే వంట నూనెలపై కేంద్రం వసూలు చేస్తూ వచ్చిన ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసింది. దీని ఫలితంగా ఈ వంట నూనెల ధరలు బాగా తగ్గిపోతున్నాయి. 
 
ముఖ్యంగా, దేశ రాజధాని ఢిల్లీలో నూనె గింజల మార్కెట్‌లో గురువారం సోయాబీన్, సీపీఓ, పామోలిన్ ధరలు బాగా తగ్గిపోయాయి. చౌక ధరల మధ్య విదేశీ నూనెలకు డిమాడ్ కారణంగా ఆవాలు, వేరుశెనగ నూనె, నూనె గింజలు, సోయాబీమ్, పత్తి నూనె ధరలు మనుపటి స్థాయిలో ముగిశాయి. మిగిలిన నూనె, నూనె గింజల ధరలు కూడా మునుపటి స్థాయిలోనే ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, దేశంలో ఆవాల కొరత ఏర్పడింది. దిగుమతి చేసుకున్న నూనెల కొరత తీర్చడానికి, శుద్ధి చేసిన ఆవాల తయారీకీ అధిక డిమాండ్ ఉంది. ఈ కారణంగా శుద్ధి చేసిన ఆవాల వినియోగం పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో ఆవాల విషయంలో సమస్యలను కలిగించనుంది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments