Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తగ్గుతున్న వంట నూనెల ధరలు

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (10:23 IST)
కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా దేశంలో వంట నూనెల ధరలు కిందికి దిగివస్తున్నాయి. దిగుగమతి చేసుకునే వంట నూనెలపై కేంద్రం వసూలు చేస్తూ వచ్చిన ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసింది. దీని ఫలితంగా ఈ వంట నూనెల ధరలు బాగా తగ్గిపోతున్నాయి. 
 
ముఖ్యంగా, దేశ రాజధాని ఢిల్లీలో నూనె గింజల మార్కెట్‌లో గురువారం సోయాబీన్, సీపీఓ, పామోలిన్ ధరలు బాగా తగ్గిపోయాయి. చౌక ధరల మధ్య విదేశీ నూనెలకు డిమాడ్ కారణంగా ఆవాలు, వేరుశెనగ నూనె, నూనె గింజలు, సోయాబీమ్, పత్తి నూనె ధరలు మనుపటి స్థాయిలో ముగిశాయి. మిగిలిన నూనె, నూనె గింజల ధరలు కూడా మునుపటి స్థాయిలోనే ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, దేశంలో ఆవాల కొరత ఏర్పడింది. దిగుమతి చేసుకున్న నూనెల కొరత తీర్చడానికి, శుద్ధి చేసిన ఆవాల తయారీకీ అధిక డిమాండ్ ఉంది. ఈ కారణంగా శుద్ధి చేసిన ఆవాల వినియోగం పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో ఆవాల విషయంలో సమస్యలను కలిగించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments