Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (09:59 IST)
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా, ప్రజల మధ్య విద్వేషాలు చెలరేగాలా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే, బీజేపీ బహిష్కృత నేతలు నుపూర్ శర్మ, నవీన్ జిందాల్‌తో పాటు మొత్తం 30 మందిపై ఈ కేసులు నమోదు చేశారు. 
 
వివాదాస్పద మతపెద్ద స్వామి యతి నర్సింగానంద్, బీజేపీ మాజీ అధికారప్రతినిధి నుపుర్ శర్మ, ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ నవీన్ జిందాల్‌తో సహా మొత్తం 31 మంది పేర్లను పోలీసులు చేర్చారు. ఇందులో ఢిల్లీకి చెందిన జర్నలిస్టు సవా సఖీలు కూడా ఉన్నారు. 
 
వీరిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 153 (అంతరాయం కలిగించే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టడం) 295 (ఏదైనా వర్గానికి చెందిన మతాన్ని కించపరిచే ఉద్దేశ్యంతో ప్రార్థనా స్థలంపై దాడి చేయడం లేదా అపవిత్రం చేయడం), 505 (ప్రజా దురాచారానికి అనుకూలమైన ప్రకటనలు) కింద కేసులు నమోదు చేయబడ్డాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments