జాతీయ జెండాకి గౌరవం ఇవ్వలేదు.. ప్రోటోకాల్ పేరుతో జాతీయ జెండాను అగౌరవరం

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2022 (18:02 IST)
దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఇదే నినాదం వినిస్తోంది. ఊరు, వాడాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.  
 
అయితే ఒకటి రెండు చోట్ల మాత్రం తప్పులు దొర్లుతున్నాయి. రాజమండ్రిలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఆజాదిక అమృత్ మహోత్సవాల్లో భాగంగా జాతీయ జెండా కింద నుంచి వెళ్లిపోయారు అధికారులు.
 
ప్రజా ప్రతినిధుల కాన్వాయ్ వాహనాలు.. జాతీయ జెండాను ప్రదర్శిస్తున్న రాజమండ్రి వై జంక్షన్ ప్రాంతం నుంచి.. కనీసం మాకు పట్టనట్టు జెండా పైకి లేపి మరి కింద నుంచి వెళ్లిపోయారు. 
 
దీంతో ప్రజాప్రతినిధుల, అధికారులు వాహనాలు. గంటల తరబడి జెండాను పట్టుకుని ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు స్థానిక ఉద్యోగులు. జాతీయ జెండాకి గౌరవం ఇవ్వకుండా జిల్లా కలెక్టర్ వాహనం కూడా నిర్లక్ష్యంగా వెళ్లిపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments